Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధృతంగా ప్రవహిస్తున్న మిథి నది-జలసంద్రంగా మారిన ముంబై

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (13:16 IST)
ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ముంబై నగరం జలసంద్రంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.


మిథి నది నీటిమట్టం ఆదివారం ప్రమాదస్థాయిని దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు క్రాంతినగర్​లోని 400 కుటుంబాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 
ధారావీలో రాజా మెహబూబ్​షేక్​అనే యువకుడు వరద ప్రవాహంలో పడి గల్లంతైనట్లు సమాచారం. యువకుడి ఆచూకీ కోసం పోలీసులతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


కాగా, మరో 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రం పైనుంచి బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments