Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో బ్రేకప్.. చివరిసారిగా ఇంటికి రమ్మన్నాడు.. వేడి నూనెను ముఖంపై పోసేశాడు..

భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. క

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (11:38 IST)
భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. కానీ ఆ నూనెను భార్య ముఖంపై పోసేశాడు. ఈ ఘటన ముంబైలో అజ్మీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన భార్య మొహం 70శాతం కాలిపోయింది. ఆపై ఆ భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన షదాబ్‌ అలీ ఇర్షాద్‌ షేక్‌ (31), మరియం భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు విడాకులకు దారితీశాయి. ఈ క్రమంలో వీరిద్దరూ రెండు నెలల పాటు విడివిడిగా ఉన్నారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త షేక్.. అజ్మీనగర్‌లో ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లి, చివరిసారిగా హ్యాపీగా గడుపుదామని.. లంచ్ చేద్దామని పిలిచాడు. 
 
అయితే భర్తను నమ్మి ఇంటికొచ్చిన భార్య మరియం ముఖంపై వేడి నూనె పోసేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇర్షాద్ షేక్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments