Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో నిర్భయ ఘటన.. నిద్రిస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ భాగంలో కర్రను చెక్కి?

నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (11:10 IST)
నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా ఆలహర్విలో నిద్రిస్తున్న ఓ వివాహితపై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిద్రిస్తున్న ఓ వివాహిత నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో నిర్భయ తరహాలో జరిగిన ఈ దాడితో, బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. లైంగిక దాడికి అనంతరం.. ఆమెను ఆమె ఇంటి ముందు పారేసి దుండగులు పారిపోయారు. 
 
ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. మానభంగం చేసిన తర్వాత, ఆమె ప్రైవేట్ భాగంలో కర్రను కూడా చెక్కి వెళ్లినట్లు సమాచారం. అప్పుల వ్యవహారంతోనే వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం