Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో నిర్భయ ఘటన.. నిద్రిస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ భాగంలో కర్రను చెక్కి?

నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (11:10 IST)
నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా... మహిళల రక్షణ కోసం కఠినమైన చట్ట సవరణకు కేంద్రం మొగ్గుచూపట్లేదు. తాజాగా నిద్రపోతున్న ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా ఆలహర్విలో నిద్రిస్తున్న ఓ వివాహితపై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిద్రిస్తున్న ఓ వివాహిత నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో నిర్భయ తరహాలో జరిగిన ఈ దాడితో, బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. లైంగిక దాడికి అనంతరం.. ఆమెను ఆమె ఇంటి ముందు పారేసి దుండగులు పారిపోయారు. 
 
ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. మానభంగం చేసిన తర్వాత, ఆమె ప్రైవేట్ భాగంలో కర్రను కూడా చెక్కి వెళ్లినట్లు సమాచారం. అప్పుల వ్యవహారంతోనే వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం