Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో మహిళ.. బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ.2500 గోవిందా..

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (20:44 IST)
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బిర్యానీ ఆర్డర్ చేయగా, బిర్యానీ ధర రూ.2500 ఉండటం చూసి షాక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో జోమైటాలో బిర్యానీ ఆర్డర్ చేసింది.
 
ఆమె ఇచ్చిన ఆర్డర్ కూడా ఇంటికి చేరింది. అయితే ఆమె ఖాతా నుంచి రూ.2500 కట్ అయ్యింది. అయితే బిర్యానీ ధర రూ.2500లని మెసేజ్ చూడగానే ఆమె షాక్ అయ్యింది. ఇంకా ఆ తర్వాతే తన తప్పు కూడా తెలుసుకుంది.
 
ముంబైలో వుంటున్న ఆమె బెంగుళూరులోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. బెంగళూరు నుంచి ముంబైకి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చుతో కలిపి రూ.2500 వసూలు చేశారు. ఇలా తన తప్పును తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్‌కి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments