Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో మహిళ.. బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ.2500 గోవిందా..

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (20:44 IST)
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బిర్యానీ ఆర్డర్ చేయగా, బిర్యానీ ధర రూ.2500 ఉండటం చూసి షాక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో జోమైటాలో బిర్యానీ ఆర్డర్ చేసింది.
 
ఆమె ఇచ్చిన ఆర్డర్ కూడా ఇంటికి చేరింది. అయితే ఆమె ఖాతా నుంచి రూ.2500 కట్ అయ్యింది. అయితే బిర్యానీ ధర రూ.2500లని మెసేజ్ చూడగానే ఆమె షాక్ అయ్యింది. ఇంకా ఆ తర్వాతే తన తప్పు కూడా తెలుసుకుంది.
 
ముంబైలో వుంటున్న ఆమె బెంగుళూరులోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. బెంగళూరు నుంచి ముంబైకి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చుతో కలిపి రూ.2500 వసూలు చేశారు. ఇలా తన తప్పును తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్‌కి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments