Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్‌పై రసపట్టులో బాలిక... తలుపు కొట్టిన తల్లి... ఆ తర్వాత..

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (07:59 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బాలిక మొదటి అంతస్తుపై నుంచి కిందికి దూకేసింది. తల్లిదండ్రులు లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత పడక గదిలోకి తీసుకెళ్లి శృంగారంలో నిమగ్నమైంది. వారిద్దరూ శృంగార తన్మయత్వంలో మునిగివున్న సమయంలో బాలిక తల్లి వచ్చి తలుపు కొట్టింది. అంతే.. ఆ బాలికకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తల్లి కంటపడకుండా ఉండేందుకు ఏకంగా మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కుర్లా ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌ (20)ను పిలిచింది. అతడు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పడక గదిలో ఏకాంతంలో నిమగ్నమైపోయారు. అపుడు అకస్మాత్తుగా తల్లి వచ్చి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు.
 
తల్లి చూస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించిన బాలిక బెడ్ రూములోని కిటికీ నుంచి అమాంతం కిందికి దూకేసింది. యువకుడు మాత్రం అక్కడి నుంచి జారుకున్నాడు. కిందపడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments