Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తెచ్చిన తంటా.. కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం..

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (09:40 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కారులోనే తిప్పుతూ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబైలో బాధిత యువతి రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది.

సోషల్ మీడియాలో ఫోటో చూసిన ఓ యువకుడు ఆమె ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లాడు. యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి తాను ఆమెకు అభిమానిని అంటూ యువతితో పరిచయం చేసుకున్నాడు. 
 
దీన్ని నమ్మిన  ఆ యువతి అతనితో పరిచయం చేసుకుంది. తర్వాత ఆమెను తనతో బైక్ పై రావాలని కోరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా తన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి యువతిని కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments