Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (14:27 IST)
ముంబై రైల్వే స్టేషన్‌లోనే ఓ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పోలీసులే ఆ మహిళ కోసం లేబర్ రూమ్ సిద్ధం చేశారు. ఎలాగంటే..? 21 ఏళ్ల మహిళ ఎప్పుడూ బిజీ బిజీగా ముంబై రైల్వేస్టేషన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చింది. గీత దీపక్ వాఘ్రే ఆమె భర్త దాదర్ స్టేషన్‌లో పూణే వెళ్లేందుకు గాను వేచి వున్నారు. ఆ సమయంలో గీతకు పురిటి నొప్పులు వచ్చాయి. 
 
ఇక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు.. ప్రయాణీకులు బెడ్ షీట్లతో లేబర్ రూమ్‌లా నాలుగు వైపులా అడ్డుకట్టారు. భార్య వద్దే భర్త కూర్చుండి పోయాడు. కొందరు మహిళలు గీతకు ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రసవం చూశారు. 
 
ఈ క్రమంలో గీతకు పండంటి పాప పుట్టింది. కాన్పు జరగగానే పోలీసులు మహిళను, శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా వున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల మహిళ భుసవాల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌లోనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 30 ఏళ్ల మహిళ జూలైలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కవల పిల్లలకు రైలులోనే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments