Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి మైనర్‌ను రేప్ చేసిన కొరియోగ్రాఫర్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:31 IST)
మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వారిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అపహరించి, మత్తు మందిచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత బాధితురాలిని ముంబైలోని బాబా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం