మత్తుమందిచ్చి మైనర్‌ను రేప్ చేసిన కొరియోగ్రాఫర్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:31 IST)
మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వారిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అపహరించి, మత్తు మందిచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత బాధితురాలిని ముంబైలోని బాబా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం