Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:14 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషవాయువులు లీకై 31 కోతులు, 13 పావురాలు మృత్యువాతపడ్డాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ మండలం పోశ్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానికంగా ఉండే ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే వాటి మృతదేహాలను ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పాతిపెట్టారు. ఈ ఘటనను బయటికిరానివ్వకుండా అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. 
 
అయితే, స్థానిక సిబ్బంది ఎవరో ఒకరు లీక్ చేయడంతో విషయం వెల్లడైంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను అటవీ సంరక్షణాధికారులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments