Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:14 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషవాయువులు లీకై 31 కోతులు, 13 పావురాలు మృత్యువాతపడ్డాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ మండలం పోశ్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానికంగా ఉండే ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే వాటి మృతదేహాలను ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పాతిపెట్టారు. ఈ ఘటనను బయటికిరానివ్వకుండా అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. 
 
అయితే, స్థానిక సిబ్బంది ఎవరో ఒకరు లీక్ చేయడంతో విషయం వెల్లడైంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను అటవీ సంరక్షణాధికారులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments