Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:14 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషవాయువులు లీకై 31 కోతులు, 13 పావురాలు మృత్యువాతపడ్డాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ మండలం పోశ్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానికంగా ఉండే ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే వాటి మృతదేహాలను ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పాతిపెట్టారు. ఈ ఘటనను బయటికిరానివ్వకుండా అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. 
 
అయితే, స్థానిక సిబ్బంది ఎవరో ఒకరు లీక్ చేయడంతో విషయం వెల్లడైంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను అటవీ సంరక్షణాధికారులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments