Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ యూజర్లకు జియో కొత్త ఆఫర్ - రూ.2,999కే యేడాది కాలపరిమితి...

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (12:58 IST)
ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్‌తో ఒక యేడాది పాటు ఉచిత ఫోన్ కాల్స్‌ను అందిస్తుంది. అలాగే, రోజుకు 2.5 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. అదేవిధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇవ్వనుంది. 
 
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 బీజీ చొప్పున 5జీ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, అజియో, రిలయన్స్ డిజిటల్ కూపన్లను కూడా అందజేస్తుంది. ముఖ్యంగా, జియో టీవీ సబ్‍స్క్రిప్షన్ కింద్ 14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను చూడొచ్చు. 
 
ముఖ్యంగా, జీ5, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీలను చూడొచ్చు. 365 రోజుల పాటు కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments