Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ యూజర్లకు జియో కొత్త ఆఫర్ - రూ.2,999కే యేడాది కాలపరిమితి...

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (12:58 IST)
ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్‌తో ఒక యేడాది పాటు ఉచిత ఫోన్ కాల్స్‌ను అందిస్తుంది. అలాగే, రోజుకు 2.5 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. అదేవిధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇవ్వనుంది. 
 
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 బీజీ చొప్పున 5జీ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, అజియో, రిలయన్స్ డిజిటల్ కూపన్లను కూడా అందజేస్తుంది. ముఖ్యంగా, జియో టీవీ సబ్‍స్క్రిప్షన్ కింద్ 14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను చూడొచ్చు. 
 
ముఖ్యంగా, జీ5, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీలను చూడొచ్చు. 365 రోజుల పాటు కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments