Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి తాత అయిన బిలియనీర్ ముఖేశ్ అంబానీ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (10:08 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ జంటకు ఇది రెండో బిడ్డ. 2020 డిసెంబర్‌లో శ్లోక అబ్బాయికి జన్మనిచ్చింది. 
 
ప్రస్తుతం ఈమె రెండోసారిగా అమ్మాయికి జన్మనిచ్చిందని ముఖేశ్ అంబానీ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీంతో అంబానీకి, శ్లోక దంపతులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు మనవరాలు పుట్టిన సందర్భంగా ముఖేశ్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments