Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఆహారం ఇరుక్కుని బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె మృతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్రత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషాదం యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిరగింది. 
 
ప్రతాప్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమర్తె పూనమ్ మౌర్య (32) ఐదేళ్ల క్రితం భోపాల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సంజయ్‌ను పెళ్లి చేసుుకుంది. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సంజయ్‌ ఆ తర్వాత సొంతగా వ్యాపారం చేస్తూ, భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో తన భార్య పిల్లలతో కలిసివుంటున్నాడు. 
 
ఈ క్రమంలో గురువారం పూనమ్ ఎంతకీ నిద్రలేవకపోగా అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుల పూనమ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారని సంజయ్ వెల్లడించారు. 
 
ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన శవపంచనామాలో ఆమెకు గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్టు అటాప్సీలో తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments