రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (09:15 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌‌కు సమీపంలోని మదన్ మహాల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు లోకో పైలెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలింజన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పైగా, లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్లపై దాడికి యత్నించారు. అయితే, ఇంజిన్ తలుపులు లాక్ చేసుకుని వారిద్దరూ లోపలో ఉండిపోయారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని దుర్భాషలాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments