Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (09:15 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. రైలు ఆలస్యంగా వచ్చిందని రైలింజన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌‌కు సమీపంలోని మదన్ మహాల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు లోకో పైలెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలింజన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పైగా, లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్లపై దాడికి యత్నించారు. అయితే, ఇంజిన్ తలుపులు లాక్ చేసుకుని వారిద్దరూ లోపలో ఉండిపోయారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని దుర్భాషలాడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments