Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (08:17 IST)
బీహార్ రాష్ట్రంలోని దర్బంగాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి బాలికతో పారిపోయింది. భర్తనైనా వదులుకుంటానుగానీ, ఆ బాలికను మాత్రం వదులుకోనని చెప్పి మరీ లేచిపోయింది. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకుంది. ఈ పాడుపనికి పాల్పడిన మహిళ పేరు కృతీదేవి. ముగ్గురు బిడ్డల తల్లి. 
 
ఈమెకు 11 యేళ్ల క్రితం కృష్ణ అనే వ్యక్తితో 11 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పటాహీ గ్రామానికి చెందిన ఓ బాలికతో కృతీదేవికి ఫోనులో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త కృష్ణ.. భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని పదేపదే హెచ్చరించసాగాడు. 
 
అయితే, ఆ మహిళ మాత్రం.. తన పద్దతి మార్చుకోకపోగా, అవసరమైతే నిన్ను వదిలేస్తాగానీ, ఆ బాలికను మాత్రం వదిలివేసే ప్రసక్తే లేదని భర్తకు తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన ఆ బాలికతో ఆ మహిళ పారిపోయింది. దీనిపై మహిళ భర్తతో పాటు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కృతీదేవి, బాలికను శనివారం అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments