Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:44 IST)
క్ష‌ణికావేశంలో క‌న్న‌త‌ల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాల‌ను పొట్ట‌నపెట్ట‌ుకుంది. హ‌త్య త‌రువాత మృతదేహాలు ఉన్న గ‌దిలోనే ఉండిపోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌రేలీ భూటా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌ట్కాపూర్ గ్రామంలో నివ‌సించే బంటూ, జ‌యంతి భార్యాభ‌ర్త‌లు.

వీరు  వ్య‌వ‌సాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. గురువారం అర్థ‌రాత్రి బంటు, జ‌యంతి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.
 
ఆగ్ర‌హంతో జ‌యంతి పిల్ల‌లు నిద్రిస్తున్న గ‌దిలోకి వెళ్లి లోప‌లి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే స‌మ‌యంలో బంటు త‌న గ్రామంలోనే మ‌రో ఇంట్లో నివసిస్తున్న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోయాడు. బంటూ వ‌చ్చే స‌రికి ఎలాంటి స్పంద‌న లేదు. కొద్దిసేప‌టికే అక్క‌డ ఇరుగు పొరుగు వారు గుమికూడారు. 
 
వారి స‌హాయంతో త‌లుపులు ప‌గుల‌గొట్టి చూశారు. అప్ప‌టికే ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న చిన్నారుల మృత‌దేహాల‌ను చూసి చ‌లించిపోయాడు. భ‌ర్త  బంటూ ఫిర్యాదు మేర‌కు పోలీసులు జ‌యంతిని అరెస్టు చేశారు. చిన్నారుల మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments