Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు నేత రవి మృతి.. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:32 IST)
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో అది పేలి మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితమే రవి చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ చెబుతోంది. రవి టెక్నికల్ టీంలో సభ్యుడుగా ఉన్నారు. కమ్యునికేషన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తయారు చేయడంలో రవి నేర్పరి. 
 
మావోయిస్టు కేంద్ర కమిటీలో రవి టెక్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జార్ఖండ్ లో రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పోలీసులు ధృవీకరించారు.

రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ ప్రకటన చేసింది. వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments