Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసి అసభ్యభంగిమలో తల్లి... కళ్లారా చూసిన కుమార్తె.. ఆపై....

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:26 IST)
తన తల్లి పరాయి వ్యక్తితో చూడకూడని భంగిమలో ఉండటాన్ని ఓ బాలిక చూసింది. పైగా, ఈ విషయాన్ని నాన్నతో పాటు.. తాతతో చెబుతానని తల్లిని కుమార్తె హెచ్చరించింది. అంతే.. ఆ తల్లి కసాయిగా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాల్ పట్టణానికి చెందిన ఓ లక్ష్మి అనే మహిళకు సోనమ్ అనే పదేళ్ళ కుమార్తె ఉంది. లక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన అనంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చిన ఆ చిన్నారి... తన తల్లి లక్ష్మి ఆమె ప్రియుడు అమిత్ కుమార్‌తో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసింది. ఈ విషయమైన తండ్రితో చెబుతానని హెచ్చరించింది.
 
దీంతో భయపడిపోయిన తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఆ చిన్నారిని అమానుషంగా హతమార్చారు. తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని నదిలో పడవేశారు. అయితే సోనమ్ అదృశ్యమైన నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లక్ష్మితో పాటు అనంత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments