Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీకూతుళ్లపై అత్యాచారం.. హత్య: ఉరిశిక్ష నిందితుల విడుదల.. ఎలా?

మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:11 IST)
మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార్తె ఇంట్లోనే అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెలు అత్యాచారం ఆపై హత్యకు గురైనట్లు పోలీసులు కనిపెట్టారు.
 
దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ గ్రామానికి చెందిన కృష్ణ (23), అచ్యుత్ సిన్సే (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అప్పట్లో విచారించిన కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ యువకులు ముంబై  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ఆ యువకులిద్దరే నిందితులు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేయాలని తీర్పు నిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments