Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీకూతుళ్లపై అత్యాచారం.. హత్య: ఉరిశిక్ష నిందితుల విడుదల.. ఎలా?

మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:11 IST)
మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార్తె ఇంట్లోనే అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెలు అత్యాచారం ఆపై హత్యకు గురైనట్లు పోలీసులు కనిపెట్టారు.
 
దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ గ్రామానికి చెందిన కృష్ణ (23), అచ్యుత్ సిన్సే (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అప్పట్లో విచారించిన కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ యువకులు ముంబై  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ఆ యువకులిద్దరే నిందితులు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేయాలని తీర్పు నిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments