Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీల్లో ఎక్కువ మంది వెనుక బడిన తరగతులే

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:31 IST)
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో65.90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే నని కేంద్రం వెల్లడించింది. ఖైదీల సామాజిక వర్గాలను తెలపాలని రాజ్యసభ ఎంపీ సయ్యద్ నశీర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.

దేశంలో మొత్తం4.78,600 మంది ఖైదీలు ఉంటే అందులో3,15,409(65.90%) మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అని చెప్పారు మొత్తం ఖైదీల్లో4,58,687 మంది పురుషులు కాగా19,913 మంది మహిళలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments