Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Webdunia
శనివారం, 1 జులై 2023 (17:18 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11న ముగుస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషీ ట్వీట్ చేసి స్పష్టం చేశారు. 
 
అన్నీ పార్టీలూ ఈ సమావేశాల్లో పాల్గొనాలనీ, దేశంలో అంశాలపై చక్కగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. 
 
ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిసెఫ్ సివిల్ కోడ్-యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments