Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Webdunia
శనివారం, 1 జులై 2023 (17:18 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11న ముగుస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషీ ట్వీట్ చేసి స్పష్టం చేశారు. 
 
అన్నీ పార్టీలూ ఈ సమావేశాల్లో పాల్గొనాలనీ, దేశంలో అంశాలపై చక్కగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. 
 
ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిసెఫ్ సివిల్ కోడ్-యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments