జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 28 మే 2020 (19:45 IST)
ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు త్వరలో చిరుజల్లులుగా పలకరించనున్నాయి. అవును. జూన్ ఒకటిన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి.
 
అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
 
పశ్చిమ-మధ్యనే వున్న నైరుతి అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 1 లేదా 2 తేదీలలో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని మహాపాత్ర వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments