Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 28 మే 2020 (19:45 IST)
ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు త్వరలో చిరుజల్లులుగా పలకరించనున్నాయి. అవును. జూన్ ఒకటిన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి.
 
అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
 
పశ్చిమ-మధ్యనే వున్న నైరుతి అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 1 లేదా 2 తేదీలలో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని మహాపాత్ర వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments