Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 28 మే 2020 (19:45 IST)
ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు త్వరలో చిరుజల్లులుగా పలకరించనున్నాయి. అవును. జూన్ ఒకటిన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి.
 
అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
 
పశ్చిమ-మధ్యనే వున్న నైరుతి అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 1 లేదా 2 తేదీలలో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని మహాపాత్ర వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments