Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 28 మే 2020 (19:45 IST)
ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు త్వరలో చిరుజల్లులుగా పలకరించనున్నాయి. అవును. జూన్ ఒకటిన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి.
 
అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
 
పశ్చిమ-మధ్యనే వున్న నైరుతి అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 1 లేదా 2 తేదీలలో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని మహాపాత్ర వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments