భారీ వర్షాలు : రెడ్ అలర్ట్.. ఉత్తరాదిన ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:34 IST)
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజ‌రాత్‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయార‌ు. ఇంకా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్‌లో వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments