Webdunia - Bharat's app for daily news and videos

Install App

39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చారు.. ప్రైవేట్ భాగాలను తాకారు..

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (12:02 IST)
కోల్ కతాలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చాక  సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 39 ఏళ్ల మహిళా రోగి కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో పిత్తాశయ శస్త్రచికిత్స చేయించుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్‌లో కొంచెం మత్తులో ఉండగానే సిబ్బంది తన ప్రైవేటు భాగాలను తాకారని మహిళా రోగి ఆరోపించారు. ఈ మేరకు మహిళా రోగి పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 
 
స్పృహలోకి వచ్చిన తర్వాత తన శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గుర్తులను మహిళ గమనించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం