Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతన్ టాటా వీలునామా రాసిన ఆ రహస్య వ్యక్తి ఎవరు?

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (13:53 IST)
దేశ దిగ్గజ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్ దేశం కంటపడింది. గొప్ప మానవతామూర్తిగా, సమాజ సేవకుడుగా పేరుగాంచిన రతన్ టాటా తనకున్న వేల కోట్ల ఆస్తి సోదరుడు జమ్మీ ఆస్తిని సోదరుడు జమ్మీ టాటాకు, తన వద్ద పని చేస్తున్న వారికి పెంపుడు శునకాలకు కూడా వీలునామా రాశారు. 
 
తాజాగా బయటకు వచ్చిన ఆయన  వీలునామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రహస్య వ్యక్తికి తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి మోహన్ దత్తానే ఆ రహస్య వ్యక్తి అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా మోహన్ దత్తా నమ్మకంగా పనిచేసారు. దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ 2013 నుంచి తాజ్ సర్వీస్‍‌తో కలిసి పని చేస్తుంది. 
 
టాటా గ్రూప్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినపుడే ఆయనకు తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ, టాటా తనకు 24 యేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments