దేశ ఆర్మీ కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువ : మోహన్ భగవత్

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:19 IST)
దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ఆ  సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ 'యుద్ధం కోసం సిద్ధపడాలంటే ఆర్మీకి ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది. అదే ఆరెస్సెస్‌ కార్యకర్తలకు అయితే కేవలం మూడురోజుల సమయం చాలు... ఇది వారి సామర్థ్యం' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ, దేశం తరపున పోరాడాల్సి వస్తే రాజ్యాంగానికి లోబడి తమ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుకు వస్తారని ఆయన ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికులుకాకున్నా వారిలా క్రమశిక్షణతో దేశం కోసం త్యాగం చేయడానికి సంతోషంగా ముందుకు వస్తారని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సత్ప్రవర్తనతో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితం గడుపుతున్నారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments