Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీకి ప్రతి నమస్కారం చేయలేని మోదీ.. ఇప్పుడేమో ఆయన కాళ్లు పట్టుకుని?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:33 IST)
బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం గౌరవ ఇవ్వరనే విషయం పలు సందర్భాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. త్రిపుర రాజధాని అగర్తలో శుక్రవారం కొత్త సీఎంగా బీజేపీ నేత విప్లవ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో మోదీ.. అద్వానీ నమస్కారానికి బదులివ్వలేదు. 
 
కనీసం ఆయనవైపు కన్నెత్తికూడా చూడలేదు. అయితే అద్వానీ పక్కనే ఉన్న సీపీఎం నేత, తాజీ మాజీ సీఎం మాణిక్ సర్కాను మోదీ పలకరించి చాలాసేపు మాట్లాడారు. మోదీ అమర్యాదకర తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ.. గుజరాత్ కార్యక్రమంలో..  గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ పాదాలకు ఆయన నమస్కరించారు.
 
ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ఉన్న అన్నపూర్ణ మాత దేవాలయంలో ఓ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీని కేశుభాయ్ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments