Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీకి ప్రతి నమస్కారం చేయలేని మోదీ.. ఇప్పుడేమో ఆయన కాళ్లు పట్టుకుని?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:33 IST)
బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం గౌరవ ఇవ్వరనే విషయం పలు సందర్భాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. త్రిపుర రాజధాని అగర్తలో శుక్రవారం కొత్త సీఎంగా బీజేపీ నేత విప్లవ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో మోదీ.. అద్వానీ నమస్కారానికి బదులివ్వలేదు. 
 
కనీసం ఆయనవైపు కన్నెత్తికూడా చూడలేదు. అయితే అద్వానీ పక్కనే ఉన్న సీపీఎం నేత, తాజీ మాజీ సీఎం మాణిక్ సర్కాను మోదీ పలకరించి చాలాసేపు మాట్లాడారు. మోదీ అమర్యాదకర తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ.. గుజరాత్ కార్యక్రమంలో..  గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ పాదాలకు ఆయన నమస్కరించారు.
 
ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ఉన్న అన్నపూర్ణ మాత దేవాలయంలో ఓ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీని కేశుభాయ్ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments