Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న: మోదీ ప్రకటన

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (14:59 IST)
PV Narasimha Rao
మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌లతో పాటు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 
 
సోషల్ మీడియా పోస్ట్‌లో, పివి నరసింహారావు గారిని సత్కరించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించడం వారి ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ ప్రకటన భారతదేశ చరిత్రలో వారి స్థానాన్ని సుస్థిరం చేస్తుందని చెప్పారు.
 
ఉమ్మడి ఏపీ కరీంనగర్‌లో పుట్టి పెరిగిన పీవీ నరసింహారువు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు పలు కేంద్ర మంత్రి పదవుల్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments