Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగాలని క్యాంటీన్‌కు వచ్చింది.. కిటికీలు తెరుచుకుని దూకేసింది.. బెంగళూరులో?

ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పన

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (18:23 IST)
ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ళ శోభా లక్ష్మీనారాయణ్, ఎప్పటి మాదిరిగానే గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు ఆఫీస్‌కి వెళ్లింది. సుమారు 9.20 గంటల సమయంలో నాలుగో అంతస్థుపైకి వెళ్ళి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.  
 
వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా శోభా లక్ష్మీనారాయణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సహ ఉద్యోగులు చెప్తున్నారు. క్యాటీన్‌కు వెళ్లిన శోభా లక్ష్మీ నారాయణ్ నాలుగో అంతస్థు నుంచి ఉన్నట్టుండి దుమికేసింది. కిటికీల నుంచి ఉన్నట్టుండి దూకేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments