Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (14:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంది. 
 
శుక్రవారం సీఎం జొరాంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మిజోరం లిక్కర్ ప్రొహిబిషన్ బిల్-2019కి ఆమోదం లభించింది. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఈ బిల్లు సభ ఆమోదం పొందగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 1997 నుంచి 2015 జనవరి వరకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. తిరిగి ఇపుడు నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments