Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (14:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంది. 
 
శుక్రవారం సీఎం జొరాంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మిజోరం లిక్కర్ ప్రొహిబిషన్ బిల్-2019కి ఆమోదం లభించింది. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఈ బిల్లు సభ ఆమోదం పొందగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 1997 నుంచి 2015 జనవరి వరకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. తిరిగి ఇపుడు నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments