Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియాలో కూలిన మిగ్ ఫ్లైట్ : పైలట్ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:27 IST)
గత నెలలో అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయిన మిగ్ -29 విమానం ఆచూకీతో పాటు ఈ ప్రమాదంలో చనిపోయిన పైలట్ మృతదేహం ఆచూకీ తెలిసింది. నవంబరు 26వ తేదీన ఓ విమాన వాహక నౌక నుంచి నింగికెగిసిన ఈ మిగ్ పోరాట విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. తీరానికి కొద్దిదూరంలో సముద్రంలో కూలిపోయింది.
 
ఈ ఘటనలో ఓ పైలెట్‌ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
తాజాగా అతడి మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments