Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియాలో కూలిన మిగ్ ఫ్లైట్ : పైలట్ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:27 IST)
గత నెలలో అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయిన మిగ్ -29 విమానం ఆచూకీతో పాటు ఈ ప్రమాదంలో చనిపోయిన పైలట్ మృతదేహం ఆచూకీ తెలిసింది. నవంబరు 26వ తేదీన ఓ విమాన వాహక నౌక నుంచి నింగికెగిసిన ఈ మిగ్ పోరాట విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. తీరానికి కొద్దిదూరంలో సముద్రంలో కూలిపోయింది.
 
ఈ ఘటనలో ఓ పైలెట్‌ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
తాజాగా అతడి మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments