Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియాలో కూలిన మిగ్ ఫ్లైట్ : పైలట్ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:27 IST)
గత నెలలో అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయిన మిగ్ -29 విమానం ఆచూకీతో పాటు ఈ ప్రమాదంలో చనిపోయిన పైలట్ మృతదేహం ఆచూకీ తెలిసింది. నవంబరు 26వ తేదీన ఓ విమాన వాహక నౌక నుంచి నింగికెగిసిన ఈ మిగ్ పోరాట విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. తీరానికి కొద్దిదూరంలో సముద్రంలో కూలిపోయింది.
 
ఈ ఘటనలో ఓ పైలెట్‌ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
తాజాగా అతడి మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments