Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ శివార్లలో మరో దిశ.. అత్యాచారం ఆపై హత్య జరిగిందా?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:21 IST)
హైదరాబాద్ నగర శివార్లలో దిశ లాంటి ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని పాతబస్తీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణం హత్యకు గురైంది. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ఓ మహిళ దారుణంగా హత్య గురైంది. హత్య చేయబడ్డ మహిళ మొహంపై బండరాయితో బలంగా మోదీ హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. 
 
హత్యకు గురైన మహిళ దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో... ఎవరో గుర్తు తెలియని దుండగులు మహిళను నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అని భావిస్తున్నారు పోలీసులు. సంఘటన స్థలంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఆధారాలను సేకరించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments