Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:34 IST)
మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం పాలయ్యారు. అలాగే, మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 31వ తేదీ అర్థరాత్రి కేరళలోని కొచ్చిన్ సమీపంలో జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. 
 
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పింది. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్‌లో 'అన్సి ఇట్స్ టైం టు గో' అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియాగా అన్సీ కబీర్ ఎంపికకాగా, కాగా 2019లో మిస్ కేరళగా రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments