Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : బాలిక కిడ్నాప్.. రేప్.. ఆపై గొంతునులుమి చంపేశారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (17:04 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజధాని జైపూర్‌కు 340 కి.మీ దూరంలోని జలావర్‌ జిల్లాలో జరిగింది.
 
జలావర్ జిల్లాకు చెందిన ఓ బాలిక... ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఇంతలో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైందని.. అనంతరం గొంతునులిమి చంపేశారని శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments