Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మైనర్ బాలికపై సహ విద్యార్థుల సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (09:43 IST)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఓ మైనర్ బాలికపై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. 
 
తన మైనర్ కూతురిపై సహాధ్యాయులైన 15 మంది విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారని బాలిక తల్లి జామియానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేసి బాట్లా ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురను పట్టుకున్నామని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మైనర్ బాలికపై అనేకమార్లు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments