Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మైనర్ బాలికపై సహ విద్యార్థుల సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (09:43 IST)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఓ మైనర్ బాలికపై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. 
 
తన మైనర్ కూతురిపై సహాధ్యాయులైన 15 మంది విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారని బాలిక తల్లి జామియానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేసి బాట్లా ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురను పట్టుకున్నామని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మైనర్ బాలికపై అనేకమార్లు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments