16ఏళ్ల బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారం.. 10 రోజుల్లో నిందితుల అరెస్ట్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (08:24 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతిపై కర్ణాటకలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్‌ తాలూకాలో సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
ఫిర్యాదు అందిన పది గంటల్లోనే కామాంధుల్ని అరెస్టు చేశారు పోలీసులు. గోకాక్‌ తాలూకాలోని ఘటప్రభా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 20 రోజుల క్రితం 16ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు.  
 
ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుందనే బాధతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన కామాంధులు అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు రోజు రోజుకీ కామాంధుల నుంచి బెదిరింపులు అధికం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం