Webdunia - Bharat's app for daily news and videos

Install App

16ఏళ్ల బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారం.. 10 రోజుల్లో నిందితుల అరెస్ట్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (08:24 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతిపై కర్ణాటకలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్‌ తాలూకాలో సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
ఫిర్యాదు అందిన పది గంటల్లోనే కామాంధుల్ని అరెస్టు చేశారు పోలీసులు. గోకాక్‌ తాలూకాలోని ఘటప్రభా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 20 రోజుల క్రితం 16ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు.  
 
ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుందనే బాధతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన కామాంధులు అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు రోజు రోజుకీ కామాంధుల నుంచి బెదిరింపులు అధికం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం