Webdunia - Bharat's app for daily news and videos

Install App

16ఏళ్ల బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారం.. 10 రోజుల్లో నిందితుల అరెస్ట్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (08:24 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతిపై కర్ణాటకలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్‌ తాలూకాలో సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
ఫిర్యాదు అందిన పది గంటల్లోనే కామాంధుల్ని అరెస్టు చేశారు పోలీసులు. గోకాక్‌ తాలూకాలోని ఘటప్రభా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 20 రోజుల క్రితం 16ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు.  
 
ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుందనే బాధతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన కామాంధులు అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు రోజు రోజుకీ కామాంధుల నుంచి బెదిరింపులు అధికం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం