Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఏడుగురు బలాత్కారం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:29 IST)
ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఏడుగురు కామాంధులు బలాత్కారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో మార్చి-ఏప్రిల్‌ (లాక్‌డౌన్‌ సమయం)లో తన కుమార్తెపై కొందరు లైంగిక దాడి చేసినట్లు అందులో పేర్కొంది. 
 
దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన ముగ్గురు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు వ్యక్తులతో సహా ఏడుగురు ఈ అకృత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. బాలిక తన వాగ్మూలంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోఓదు చేసినట్లు డీసీపీ ఉమాశంకర్‌ దాష్‌ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలకు బంధించిన దర్యాప్తు విభాగానికి ఈ కేసును అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం