Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. రోగులందరూ సురక్షితం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:00 IST)
ఢిల్లీ ఎయిమ్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఆల్‌ ఇండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రధాన అత్యవసర వార్డులో (ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో) ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మంటలు, పొగ కనిపించాయి. వెంటనే అప్రమత్తమయిన వైద్య సిబ్బంది రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించారు. 
 
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఏడు ఫైర్‌ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయి. అధికారులు మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని. ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments