Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. రోగులందరూ సురక్షితం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:00 IST)
ఢిల్లీ ఎయిమ్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఆల్‌ ఇండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రధాన అత్యవసర వార్డులో (ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో) ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మంటలు, పొగ కనిపించాయి. వెంటనే అప్రమత్తమయిన వైద్య సిబ్బంది రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించారు. 
 
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఏడు ఫైర్‌ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయి. అధికారులు మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని. ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments