Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన మిగ్ 21, పైలెట్ దుర్మరణం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (10:55 IST)
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF)కి చెందిన మిగ్-21 విమానం శుక్రవారం సాయంత్రం శిక్షణా సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో వున్న పైలట్‌ మృత్యువాత పడ్డాడు.

 
 
ఈ విమాన దుర్ఘటనపై జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.... భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం డెసర్ట్ నేషనల్ పార్క్ (డిఎన్‌పి) పరిధిలోని సామ్‌లో కూలిపోయిందని మాకు సమాచారం అందింది. జైసల్మేర్ ఎయిర్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయింది” అని తెలిపారు.

 
తను సంఘటనా స్థలానికి చేరుకున్నానని, వైమానిక దళానికి సమాచారం అందించామని సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments