Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన మిగ్ 21, పైలెట్ దుర్మరణం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (10:55 IST)
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF)కి చెందిన మిగ్-21 విమానం శుక్రవారం సాయంత్రం శిక్షణా సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో వున్న పైలట్‌ మృత్యువాత పడ్డాడు.

 
 
ఈ విమాన దుర్ఘటనపై జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.... భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం డెసర్ట్ నేషనల్ పార్క్ (డిఎన్‌పి) పరిధిలోని సామ్‌లో కూలిపోయిందని మాకు సమాచారం అందింది. జైసల్మేర్ ఎయిర్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయింది” అని తెలిపారు.

 
తను సంఘటనా స్థలానికి చేరుకున్నానని, వైమానిక దళానికి సమాచారం అందించామని సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments