Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన మరో కేంద్ర మంత్రి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (09:03 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన్ను కలిసినవారిలో కేంద్రం మంత్రి బాబులు సుప్రియో కూడా ఉన్నారు. దీంతో ఆయన కీలక ప్రకటన చేశారు. అమితాషాను శనివారం సాయంత్రం తాను కలిశానని, ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బాబుల్ ట్వీట్ చేశారు. 
 
టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేవరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోనున్నట్లు ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, అమిత్‌షాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఈయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అమిత్‌షాకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మేదాంత ఆసుపత్రికి చేరుకుని చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments