Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయం గంటకు వేలాడుతున్న యువతి శరీరం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి సంభవించింది. పట్టపగలు ఓ యువతి శరీరం ఆలయంలోని గంటలకు వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన ఆ ఆలయ పూజారి భీతిల్లిపోయి స్థానికలకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో గ్రామస్థులంతా అక్కడకు చేరుకుని షాక్ తిన్నారు. యువతి గొంతుపై కత్తి గాటు ఉండడం, ఆ తర్వాత గంటతో ఉరి వేసుకోవడంతో ఇది బలి వ్యవహారం అని నిర్ధారణకు వచ్చారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యువతి శరీరాన్ని కిందకు దించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. 
 
అయితే ఈ బలి వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు కూడా గ్రామస్థులు ఇది బలి వ్యవహారమేనని చెప్పారు. మరణించిన యువతి, ఆమె తల్లి అమ్మవారిని బాగా నమ్మేవారని, ఈ క్రమంలోనే ఆమె ఏదో కోరిక కోసం తనను తాను బలిచ్చుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments