Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయం గంటకు వేలాడుతున్న యువతి శరీరం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి సంభవించింది. పట్టపగలు ఓ యువతి శరీరం ఆలయంలోని గంటలకు వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన ఆ ఆలయ పూజారి భీతిల్లిపోయి స్థానికలకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో గ్రామస్థులంతా అక్కడకు చేరుకుని షాక్ తిన్నారు. యువతి గొంతుపై కత్తి గాటు ఉండడం, ఆ తర్వాత గంటతో ఉరి వేసుకోవడంతో ఇది బలి వ్యవహారం అని నిర్ధారణకు వచ్చారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యువతి శరీరాన్ని కిందకు దించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. 
 
అయితే ఈ బలి వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు కూడా గ్రామస్థులు ఇది బలి వ్యవహారమేనని చెప్పారు. మరణించిన యువతి, ఆమె తల్లి అమ్మవారిని బాగా నమ్మేవారని, ఈ క్రమంలోనే ఆమె ఏదో కోరిక కోసం తనను తాను బలిచ్చుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments