Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ భవనంపై నుంచి దూకి మెడికో ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ళ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గాయాల‌తో ప‌డివున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గ‌మ‌నించారు. 
 
వెంట‌నే ఎయిమ్స్‌లోని ట్రామా సెంట‌ర్‌లో చేర్చ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే అతని ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతిచెందిన విద్యార్థి క‌ర్ణాట‌క‌కు వాసి అని, 2018 బ్యాచ్‌కు చెందిన‌వాడ‌ని పోలీసులు తెలిపారు.
 
అయితే, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థి గ‌త కొంత కాలంగా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నాడ‌ని, ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స చేయించుకునేవాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేస నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  
 

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments