హాస్టల్ భవనంపై నుంచి దూకి మెడికో ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ళ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గాయాల‌తో ప‌డివున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గ‌మ‌నించారు. 
 
వెంట‌నే ఎయిమ్స్‌లోని ట్రామా సెంట‌ర్‌లో చేర్చ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే అతని ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతిచెందిన విద్యార్థి క‌ర్ణాట‌క‌కు వాసి అని, 2018 బ్యాచ్‌కు చెందిన‌వాడ‌ని పోలీసులు తెలిపారు.
 
అయితే, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థి గ‌త కొంత కాలంగా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నాడ‌ని, ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స చేయించుకునేవాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేస నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments