Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు.. పాఠ్యపుస్తకాలు ముద్రణ పూర్తి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (09:13 IST)
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‍గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను కూడా హిందీలో ముద్రించారు. ఈ నెల 16వ తేదీన ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. గత యేడాది నుంచి బీటెక్ కోర్సును కూడా ప్రాంతీయ భాషల్లో పలు కాలేజీలు బోధిస్తున్నాయి. 
 
ఇప్పటికే హిందీ భాషలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను ముద్రించగా, వీటిని ఈ నెల 16వ తేదీన భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కాలేజీల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాల్సివుంది. ఈ సీట్లు హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, గత యేడాది బీటెక్ కోర్సును ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కాలేజీతో పాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ముందుకొచ్చారు. ఈ సారి ఆ సంఖ్య 20కి చేరే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments