యూపీలో కేసీఆర్ ప్రకంపనలు.. చేతులు కలుపుతున్న బద్ధశత్రువులు

దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజే

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (12:55 IST)
దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేసీఆర్ పిలుపునకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందనవస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు చేతులు కలుపనున్నారు. వారు ఎవరో కాదు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు. వీరిద్దరూ త్వరలో జరిగే గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ ఎంపీ సీట్ల ఉప ఎన్నికల కోసం చేతులు కలపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనమన్నట్టే.
 
ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీలు అధికారం కోసం హోరాహోరాగా పోరాడాయి. ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి బద్ధశత్రువులుగా ఉండే ఎస్పీ, బీఎస్పీలు ఇపుడు చేతులు కలిపితే నిజంగానే దేశంలో పెను సంచలనంగా మారనుంది. దీంతో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments