Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కేసీఆర్ ప్రకంపనలు.. చేతులు కలుపుతున్న బద్ధశత్రువులు

దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజే

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (12:55 IST)
దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేసీఆర్ పిలుపునకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందనవస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు చేతులు కలుపనున్నారు. వారు ఎవరో కాదు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు. వీరిద్దరూ త్వరలో జరిగే గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ ఎంపీ సీట్ల ఉప ఎన్నికల కోసం చేతులు కలపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనమన్నట్టే.
 
ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీలు అధికారం కోసం హోరాహోరాగా పోరాడాయి. ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి బద్ధశత్రువులుగా ఉండే ఎస్పీ, బీఎస్పీలు ఇపుడు చేతులు కలిపితే నిజంగానే దేశంలో పెను సంచలనంగా మారనుంది. దీంతో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టే.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments