Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో పండిట్ హత్య.. భారీ నిరసనలు.. భద్రత కల్పించాలంటూ వినతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:40 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బద్గామ్ జిల్లాలో ఓ కశ్మీర్ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఈ పండిట్ మృత్యువాతపడ్డారు. ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా, హత్యకు గురైన పండిట్‌ను రాహుల్ భట్‌గా గుర్తించారు. ఈ కాశ్మీరీ పండిట్‌కు గత 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఉద్యోగం చేసుతుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ భట్‌ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో తరచుగా కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments