Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో పండిట్ హత్య.. భారీ నిరసనలు.. భద్రత కల్పించాలంటూ వినతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:40 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బద్గామ్ జిల్లాలో ఓ కశ్మీర్ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఈ పండిట్ మృత్యువాతపడ్డారు. ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా, హత్యకు గురైన పండిట్‌ను రాహుల్ భట్‌గా గుర్తించారు. ఈ కాశ్మీరీ పండిట్‌కు గత 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఉద్యోగం చేసుతుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ భట్‌ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో తరచుగా కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments