Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో పండిట్ హత్య.. భారీ నిరసనలు.. భద్రత కల్పించాలంటూ వినతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:40 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బద్గామ్ జిల్లాలో ఓ కశ్మీర్ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఈ పండిట్ మృత్యువాతపడ్డారు. ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా, హత్యకు గురైన పండిట్‌ను రాహుల్ భట్‌గా గుర్తించారు. ఈ కాశ్మీరీ పండిట్‌కు గత 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఉద్యోగం చేసుతుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ భట్‌ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో తరచుగా కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments