Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (22:54 IST)
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ క‌రెన్సీను స్వాధీనం చేసుకున్నారు. కోటి 15 లక్షల రూపాయల విలువైన యూఎస్ డాల‌ర్లు సీజ్ చేశారు క‌స్ట‌మ్స్‌ అధికారులు. 

 
షార్జా వెళ్తున్న ప్ర‌యాణికుడి వ‌ద్ద విదేశీ క‌రెన్సీ గుర్తించారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. పట్టుబడిన నిందితుడు పాత నేరస్థుడిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

 
గతంలోనూ ఇదే విధంగా విదేశీ కరెన్సీని తీసుకెళుతూ పట్టుబడినట్లు గుర్తించారు. అలాగే దొంగ నోట్లను కూడా నిందితుడు చలామణి చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్థారించుకున్నారు. నిందితుడి వెనుకల ముఠా ఉన్నట్లు గుర్తించి వారికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments