Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్ రాజ్‌బాగ్‌‍ వాణిజ్య భవనంలో మంటలు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:05 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే రాజ్‌బాగ్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ కాంప్లెక్స్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు అధికారికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేస్తుండగా, ఫైర్ ఇంజిన్ అధికారి ఒకరు గాయపడ్డారు. అయితే, ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments