Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం... గోశాలలు దగ్ధం

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:08 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 27 పూరి గుడిసెలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు దేవాలయాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మజాణ్ గ్రామంలోజరిగింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. 
 
పూరి గుడిసెల్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గోశాలలుకూ ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments