Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ పేలుడు, ఏడుగురు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:07 IST)
తమిళనాడు రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. చెన్నై రాజధానికి 190 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలోని కట్టమన్నార్ కోయిల్ గ్రామంలో ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
 
దీపావళికి టపాకాయలను తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడలూరుకు చెందిన నలుగురు మహిళలు.. ముగ్గురు పురుషులు మృతి చెందారు. షార్ట్ షర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
 
ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిద్రంగా పడిపోయాయి. మాంసపు ముద్దల్లా ఎగిరి దూరంగా పడ్డాయి. హృదయవిదారకంగా దృశ్యాలు ఉన్నాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments